Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:38 IST)
Marriage
తమిళనాడులో విషాధ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం ముందే కుమారుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలో కవణై గ్రామం ఉంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఊరికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా.. ఆయనకు అప్పు కుమారుడు.. ప్రస్తుతం లా చదువుతున్నాడు. 
 
అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ప్రియురాలు కూడా ఓకే చెప్పింది. అంతే తండ్రి భౌతిక కాయం ముందే ప్రేయసి మెడలో తాళి కట్టేశాడు. 
 
కన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు. కొత్త జంటను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు ఆశీర్వదించారు. కాకపోతే అమ్మాయి తరఫు బంధువులు ఈ పెళ్లికి రాలేదు.. పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments