Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థినిని నమ్మించి గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (17:38 IST)
కపట ప్రేమను నటించి ఆడవారిని వలలో వేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచార ఘటనలు, నమ్మించి మోసం చేయడం వంటి వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. బాలికను నమ్మించి గర్భం దాల్చేలా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
అరియలూరు జిల్లా కాత్తాన్‌కుడికాడు గ్రామానికి చెందిన పరమశివం అనే వ్యక్తి అరియలూరు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో పీజీ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ప్లస్ టూ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అతడిని నమ్మిన ఆ బాలిక అతడితో శారీరకంగా కలిసింది. గర్భందాల్చింది.
 
శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక అబార్షన్ చేయించేందుకు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే 5 నెలలు నిండి ఉండటంతో కుదరదని వైద్యులు చెప్పారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు పరమశివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments