Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాంపూ అడిగినందుకు భార్యను చితకబాదాడు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (16:59 IST)
షాంపూ కొనివ్వమని అడిగినందుకు ఓ భర్త భార్యను చితకబాదాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని బావ్ల గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం ఆదివారం ఉదయాన్నే తల స్నానం చేసేందుకు సిద్ధమైంది. షాంపూ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వమని తన భర్తను అడిగింది.
 
అయితే భర్త ఒక్కసారిగా ఆమెపై కోపంతో ఊగిపోయాడు. ఆమెను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గోడకు వేసి బాదాడు. దీంతో ఆమె విరమ్‌గామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్త రైల్వే శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా ప్రతీ చిన్న విషయానికి భార్యతో గొడవ పడటం, కొట్టడం భర్తకు అలవాటుగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments