Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:50 IST)
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. పిండాల అవశేషాలను కూడా గుర్తించారు. ఇవి స్థానికంగా కలకలం రేపింది. 
 
వార్థా జిల్లాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, వార్థాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి వెల్లడించారు. 13యేళ్ల బాలిక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనప ఏసీపీ సోనూనె మాట్లాడుతూ, బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9వ తేదీన ఈ విషయంలో మొదటి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం కదమ్ ఆస్పత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్, నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసినట్టు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments