Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 16 గంటలు పబ్జీ ఆడేవాడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (17:52 IST)
పబ్జీ ఓ ప్రాణం తీసింది. లాక్ డౌన్ కారణంగా పబ్జీకి అలవాటు పడిన వ్యక్తి.. అదే వ్యసనంగా మారడంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ పురుషోత్తం పిలెవన్ అనే వ్యక్తి పింపిరి ముఖ్‌త్యర్ గ్రామంలో నివసిస్తున్నాడు. నిఖిల్ పూనెలోని ఓ ప్రైవేట్ ఫాంలో పనిచేస్తున్నాడు. 
 
బీఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మధ్యలోనే ఉండిపోయాడు. దీంతో రోజుకు 16 గంటల పాటు పబ్‌జీ ఆడుతూ వుండేవాడు. పనికోసం తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పబ్‌జీకి బానిసకావడంతోనే నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆతని సోదరుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments