Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు అడవిలో మాంసం తినేవాడు - ఎన్సీపీ నేత జితేంద్ర

సెల్వి
గురువారం, 4 జనవరి 2024 (12:50 IST)
కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తితో పూజించే శ్రీరాముడిపై ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు మాంసాహారి అని జితేంద్ర తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన మాట్లాడుతూ, "రాముడు బహుజనులకు చెందినవాడు. జంతువులను వేటాడి తినేవాడు. రాముడు ఒక మాంసాహారి. రాముడు 14 సంవత్సరాలు అడవిలో నివసించాడు, అక్కడ అతనికి అరణ్యాలలో మాంసాహారం, శాకాహారం తీసుకునేవాడు.." అంటూ జితేంద్ర వ్యాఖ్యానించారు. 
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సమయంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత రామ్ కదమ్ తెలిపారు. రాముడు మాంసం తినేవాడని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆరోపించారు. జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments