Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు అడవిలో మాంసం తినేవాడు - ఎన్సీపీ నేత జితేంద్ర

సెల్వి
గురువారం, 4 జనవరి 2024 (12:50 IST)
కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తితో పూజించే శ్రీరాముడిపై ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు మాంసాహారి అని జితేంద్ర తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన మాట్లాడుతూ, "రాముడు బహుజనులకు చెందినవాడు. జంతువులను వేటాడి తినేవాడు. రాముడు ఒక మాంసాహారి. రాముడు 14 సంవత్సరాలు అడవిలో నివసించాడు, అక్కడ అతనికి అరణ్యాలలో మాంసాహారం, శాకాహారం తీసుకునేవాడు.." అంటూ జితేంద్ర వ్యాఖ్యానించారు. 
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సమయంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత రామ్ కదమ్ తెలిపారు. రాముడు మాంసం తినేవాడని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆరోపించారు. జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments