Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 
 
ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదిని లష్కరే తాయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. 
 
గురువారం మధ్యాహ్నం కుల్గామ్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ముష్కరుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయని, దీంతో దురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతమయ్యాడని ఐటీ వెల్లడించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments