Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధ‌రించ‌ని మ‌హిళ‌ల‌కు పోలీసుల క్లాస్!

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:10 IST)
బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగేది మ‌గ‌వాళ్ళే... వాళ్ళు అజాగ్ర‌త్త‌గా ఉంటార‌ని అంద‌రూ అంటుంటారు. క‌రోనాపై అస‌లు కేర్ తీసుకోర‌ని భావిస్తుంటారు. కానీ, మ‌హిళ‌లే ఎక్కువ అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని, వాళ్ళు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌పుడు అస‌లు మాస్క్ ధ‌రించ‌డం లేద‌ని అంటున్నారు... పోలీసులు.

ఎందుకంటే, వెహిక‌ల్ చెకింగ్ లో ఎక్కువ‌గా మాస్క్ లేని మ‌హిల‌లే ప‌ట్టుప‌డుతున్నారు. విజ‌య‌వాడ శివారు గొల్లపూడిలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే, క‌నిపించిన దృశ్యాలివి.

విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆదేశాల మేరకు భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్ ఐ. ఎం వి వి రవీంద్ర బాబు వాహనాల తనిఖీల నిర్వహణ లో గొల్లపూడి ప్రాంతవాసులు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మాస్కులు ధరించక పోవడంతో, వారందరి వాహనాలు ఆపి, ఎస్ఐ రవీంద్రబాబు, కరోనా వైరస్ పై ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాల రికార్డులు తనిఖీలు నిర్వహించి చలనాలు విధించారు.

ఇంట్లో ఉన్న‌పుడు ఎలాగూ మాస్క్ ధ‌రించ‌డం లేద‌ని, ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చినా అదేలా అశ్ర‌ద్ధ వ‌హించ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు. క‌రోనాకు ఎటువంటి బేధం లేద‌ని, అంద‌రినీ అది కాటేస్తుంద‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఎం వి వి రవీంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రం, మహిళా కానిస్టేబుల్ శోభిత, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments