Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చట

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:25 IST)
పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే చాలా రకాల లాభాలని పొందొచ్చు. పైగా దీని వలన రిస్క్ కూడా ఉండదు. 
 
వివరాల్లోకి వెళితే.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో కనుక డబ్బులు పెడితే అవి కచ్చితంగా డబ్బులు రెట్టింపు అయ్యిపోతాయి. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు.
 
అయితే ఇందులో డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 ఏళ్ల 4 నెలలు ఉంచాలి. అప్పుడు మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 124 నెలలనమాట. మీరు రూ.1000 నుంచి డబ్బులు ఈ స్కీమ్‌లో పెట్టచ్చు. 
 
రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి గమనించండి. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments