Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ లవర్స్‌కు షాక్ - పెరిగిన పసిడి - వెండి ధరలు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:22 IST)
పండగ పూట దేశంలోని పసిడి ప్రియులకు ఓ చేదువార్త. మగువలు ఎంతగానో ఇష్టపడే బంగారం, వెండి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెర‌గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు శనివారం కూడా పెరిగాయి. 
 
దీపావ‌ళి ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో బంగారం కోనుగోళ్లు పెర‌గ‌డం కూడా దీనికి కార‌ణంగా చెబుతున్నారు. శ‌నివారం దేశంలోని ప‌లు చోట్ల బంగారం ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపించింది. తులం బంగారంపై రూ.100 వ‌ర‌కు పెరిగింది. శనివారం ఉదయం లెక్కల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు పరిశీలిస్తే,  
 
దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,959వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌ైలో శ‌నివారం 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.48,070 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.47,070 గా ఉంది.
 
అలాగే, హైదారాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.44,800 వ‌ద్ద ఉంది. విజ‌యవాడ‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.48,870గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.44,800గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments