Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్ జోంగ్ ఉన్ సంచలనం నిర్ణయం.. కారణం బెలూన్లే..

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (12:08 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు జిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణకొరియాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. తమ శత్రు దేశంతో భవిషత్య్తులో ఎలాంటి సంబంధాలు ఉండబోవని తేల్చి చెప్పేశారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గాలిబుడగలు అట. దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు కిమ్‌ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది.
 
ఉత్తరకొరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌లోని చెప్పారు. ఈ నిర్ణయం వెనుక కిమ్‌ సోదరి కిమ్‌ మో జోంగ్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments