Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అహోబిలం రహదారిపై రోడ్డుకి అడ్డంగా చిరుతపులి...

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:39 IST)
ఈమధ్య కాలంలో అడవుల్లో వుండాల్సిన జంతువులు జన సంద్రంలోకి వచ్చేస్తున్నాయి. నానాటికీ అంతరించిపోతున్న అడువులు కారణంగా దిక్కుతోచని స్థితిలో వన్యమృగాలు ఇలా ఊళ్ల బాట పడుతున్నాయని పర్యావరణవేత్తలు చెపుతూనే వున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుతపులి బెంబేలెత్తించింది. రహదారి పక్కనే వున్న దుర్గమ్మ గుడికి సమీపంలో తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే వున్న రహదారిపై చిరుత హాయిగా కూర్చుని వుంది.
 
ఆ సమయంలో కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుకి అడ్డంగా కూర్చుని వున్న చిరుత కనబడటంతో దూరంగా కారు ఆపి అలానే వుండిపోయారు. కొంతసేపటికి ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే చిరుత పలుమార్లు ఇలా సంచరించిందని కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments