Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అహోబిలం రహదారిపై రోడ్డుకి అడ్డంగా చిరుతపులి...

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:39 IST)
ఈమధ్య కాలంలో అడవుల్లో వుండాల్సిన జంతువులు జన సంద్రంలోకి వచ్చేస్తున్నాయి. నానాటికీ అంతరించిపోతున్న అడువులు కారణంగా దిక్కుతోచని స్థితిలో వన్యమృగాలు ఇలా ఊళ్ల బాట పడుతున్నాయని పర్యావరణవేత్తలు చెపుతూనే వున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుతపులి బెంబేలెత్తించింది. రహదారి పక్కనే వున్న దుర్గమ్మ గుడికి సమీపంలో తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే వున్న రహదారిపై చిరుత హాయిగా కూర్చుని వుంది.
 
ఆ సమయంలో కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుకి అడ్డంగా కూర్చుని వున్న చిరుత కనబడటంతో దూరంగా కారు ఆపి అలానే వుండిపోయారు. కొంతసేపటికి ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే చిరుత పలుమార్లు ఇలా సంచరించిందని కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments