Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అహోబిలం రహదారిపై రోడ్డుకి అడ్డంగా చిరుతపులి...

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:39 IST)
ఈమధ్య కాలంలో అడవుల్లో వుండాల్సిన జంతువులు జన సంద్రంలోకి వచ్చేస్తున్నాయి. నానాటికీ అంతరించిపోతున్న అడువులు కారణంగా దిక్కుతోచని స్థితిలో వన్యమృగాలు ఇలా ఊళ్ల బాట పడుతున్నాయని పర్యావరణవేత్తలు చెపుతూనే వున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుతపులి బెంబేలెత్తించింది. రహదారి పక్కనే వున్న దుర్గమ్మ గుడికి సమీపంలో తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే వున్న రహదారిపై చిరుత హాయిగా కూర్చుని వుంది.
 
ఆ సమయంలో కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుకి అడ్డంగా కూర్చుని వున్న చిరుత కనబడటంతో దూరంగా కారు ఆపి అలానే వుండిపోయారు. కొంతసేపటికి ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే చిరుత పలుమార్లు ఇలా సంచరించిందని కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments