Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలే యువతిపై అత్యాచార యత్నం... రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే..?

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:28 IST)
దేశంలో మహిళలపై విచ్చలవిడిగా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కేరళ మలప్పురం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల యువతిపై ఓ 15 ఏళ్ల బాలుడు పట్టపగలే అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. అంతేగాక.. సదరు యువతి ముఖంపై రాయితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు.
 
వివరాల్లోకి వెళితే.. మలప్పురం జిల్లా కొండొట్టీలో సోమవారం మధ్యాహ్నం.. ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే.. ఆమెను అనుసరించిన ఓ బాలుడు. ఆకస్మాత్తుగా రోడ్డు పక్కకు బలవంతంగా లాగాడు. ఆపై అత్యాచారానికి యత్నించాడు. సదరు యువతి ఏడుస్తూ, అతడిని ప్రతిఘటించింది.
 
దాంతో బాలుడు ఓ రాయి తీసుకుని ఆమె ముఖంపై దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె.. సమీపంలోని ఓ ఇంటికి సాయం కోసం పరిగెత్తింది. స్థానికులు బయటకు వచ్చి నిందితుడి కోసం వెతికారు. కానీ, అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments