Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా చిరుధాన్యాలు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:16 IST)
kasi
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, మినుములను ప్రోత్సహించే దిశగా కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా  మినుములు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది.
 
ఈ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు (డబ్ల్యూఎస్‌హెచ్‌జీ) ఆలయానికి 'శ్రీ అన్నప్రసాదం' అనే ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించాయి.
 
ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కెవి ఆలయంలో 'శ్రీ అన్నప్రసాదం' అమ్మకాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
 
శ్రీ అన్న ప్రసాదం ధరను గతంలో విక్రయించే ప్రసాదం ధరగానే ఉంచినట్లు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (జోవర్, బజ్రా, రాగి)గా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments