Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:38 IST)
అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్న ఘటన తమిళనాడులోని కారైక్కుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారైక్కుడిలోని చెట్టినాడు పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అయ్యప్పన్ (35). ఇతని భార్య పేరు కవిత.

ఈ దంపతులకు రెండు కుమారులున్నారు. మద్యానికి బానిసైన అయ్యప్పన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఉద్యోగం లేక ఇంట్లోనే వుంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కవిత తల్లి రంగమ్మాళ్ వున్నట్టుండి మృతి చెందింది. దీంతో అయ్యప్పన్ తన భార్యకు మద్దతుగా నిలిచిన అత్తమ్మ చనిపోయిందనే మనస్తాపంతో అల్లుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments