భారత్‌లో కరోనా విజృంభణ: 24 గంటల్లో 86,961 కేసులు.. 1,130 మంది మృతి

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:18 IST)
భారత్‌లో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 86,961 కొత్త కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు 1,130 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 54,87,581కి చేరింది. ఇప్పటివరకు 87,882 మంది కరోనాబారినపడి మృతి చెందారు. 
 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,03,299 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని దాదాపు 44లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 7,31,534 మందికి కరోనా పరీక్షలు చేశామని ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సోమవారం రాష్ట్రంలో 1,302 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608 కు చేరుకుంది. 
 
ఇక కరోనాతో తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1042కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రిలో కాకుండా హోమ్ ఐసోలేషన్ లో 22,990 మంది చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments