Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:10 IST)
కరోనా కాలంలో ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రోటిన్‌లు ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్‌ ఎక్కువగా తినడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్‌, గుడ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి.. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలు సామాన్యడికి చుక్కలు చూపిస్తున్నాయి. 
 
మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు 250-280 రూపాయల వరకు పెరిగింది. కోడి గుడ్ల ధర కూడా ఒక్కోటి హోల్ సేల్‌గా అయితే 6 రూపాయలు, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుంది. అదేవిధంగా డజను కోడిగుడ్లు ఎన్నడూ లేని విధంగా 165 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 
 
సాధారణంగా వేసవిలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరిగేవి... కానీ, వర్షాకాలంలో అన్ సీజన్‌లో కూడా నాన్ వెజ్ ధరలు పెరగడంతో అటు వ్యాపారాలు లేక విక్రయదారులు, ఇటు కొనుగోలు దారులు రెండు కేటగిరిలు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments