Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య ఎందుకు ఓటేయలేదు.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు..

కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:35 IST)
కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు.
 
ఓటు వేయని రమ్య నెంబర్‌ వన్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటున్నా.. ఆ హక్కును ఆమె వినియోగించుకోకపోవడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 
 
అలాగే ప్రధాని మోదీపై అనేక విమర్శలు గుప్పిస్తున్న రమ్య.. రాజకీయాల్లో వున్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments