Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య ఎందుకు ఓటేయలేదు.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు..

కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:35 IST)
కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు.
 
ఓటు వేయని రమ్య నెంబర్‌ వన్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటున్నా.. ఆ హక్కును ఆమె వినియోగించుకోకపోవడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 
 
అలాగే ప్రధాని మోదీపై అనేక విమర్శలు గుప్పిస్తున్న రమ్య.. రాజకీయాల్లో వున్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments