Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:57 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) అనే వ్యాధి వణికిస్తుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి సోకిన మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అలాగే, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో రోగులు బాధపడుతారు. పైగా, ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిస్తుండటంతో అస్సాం వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిన 15 రోజుల్లోనే 23 మంది అస్సామీయులు చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. శుక్రవారం మరో నలుగురు మృత్యువాతపడినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది. 
 
ఈ రాష్ట్రంలోని బార్‌పేట్, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ, అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 160 కేసులు నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments