Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (21:35 IST)
కొన్ని పనులు చేయాల్సినప్పుడే చేయాలి. అప్పుడు కాకుండా ముందుగా చేసినా, లేదంటే ఆలస్యంగా చేసినా పరిస్థితి కమల్ హాసన్ మాదిరిగా వుంటుంది. ఇదేదో మనం చెప్పేది కాదు.. ఈ విషయం కమల్ హాసన్ గారే చెప్తున్నారు. తను రాజకీయ పార్టీ స్థాపన కనీసం 20 ఏళ్లకి ముందు చేసి వున్నట్లయితే తన పరిస్థితి వేరేగా వుండేదంటున్నారు. తన స్థాయి కూడా రాజకీయాల్లో మెరుగ్గా వుండేదని చెబుతున్నారు.
 
చేయాల్సినప్పుడు చేయకుండా ఆలస్యంగా రాజకీయ పార్టీ స్థాపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొని వుందన్నారు. అందుకే పెద్దలు చెబుతుంటారు... రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది అనీ. ఏదేమైనప్పటికీ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు అయ్యిందనీ... ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందనీ, త్వరలో మన వాణి పార్లమెంటులో వినబడబోతోందంటూ చెప్పారు. దీనితో కమల్ హాసన్‌ను డీఎంకె రాజ్యసభకు పంపుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments