Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీక్ - ఆ జిల్లాల్లో పరీక్షలు రద్దు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (11:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాలీ ఇంగ్లీష్ పరీక్షా పత్రం లీకైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ ప్రకటించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేసినట్టు ప్రకటించింది. 
 
ఇంటర్ ద్వితీయ పరీక్ష పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పేపర్ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించారు. 
 
ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments