Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ డెత్‌లలో భారతీయులే అధికంగా ఉంటున్నారట...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (15:38 IST)
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఎవరి చేతులో చూసిన స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీల పిచ్చి కూడా బాగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారట.
 
ఇదే విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు నీటిలో మునిపోవడం, వాహన ప్రమాదాలకు గురవడం, ఎత్తైన ప్రదేశాల నుండి కిందికి పడిపోవడం లాంటివి జరగడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని ఆ జర్నల్ తెలిపింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య కంటే సెల్ఫీల కారణంగా చనిపోయిన వారి సంఖ్యే అధికంగా ఉందని ఆ సర్వే తేల్చింది. సెల్ఫీల మరణాలు పెరుగుతుండటంతో ముంబై ప్రభుత్వం 16 ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments