Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడితో ఒకరోజు శోభనం.. స్నేహితురాలితో భార్య జంప్... ఎందుకో తెలిస్తే షాకే...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (15:00 IST)
చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టముండదు. ఎందుకంటే తాము బాగా ఇష్టపడే తమ సహచరులు ఎవరైనా ఉంటే వారితోనే కలిసి ఉండాలని అనుకుంటుంటారు. ఆడవారు ఆడవారిని ఇష్టపడినా, మగవారు మగవారిని ఇష్టపడినా జీవితాంతం కలిసే ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. 
 
రాజస్థాన్ షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువతిని మూడు వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వివాహమై శోభనం ముగిసింది. మరుసటి రోజు తెల్లవారుజామున నుంచి భార్య కనిపించలేదు. బంధువులు ఆమె కోసం ఎన్నో చోట్ల తిరిగారు. దొరకలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు.
 
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీని హర్యాణాలోని మనేసర్‌లో కనిపెట్టారు. అయితే పోలీసులే షాకవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది.  నేషనల్ ఛాంపియన్ అనే మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది ఆ యువతి. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారితో రానని యువతి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును కోర్టు కొట్టేసింది. దీంతో ఇద్దరు యువతులు ప్రస్తుతం కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments