వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ షేర్ చేస్తే చిక్కుల్లో ప‌డ్డ‌ట్టే!

Webdunia
గురువారం, 27 మే 2021 (11:22 IST)
కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌వ‌ద్ద‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానిలో టీకా తీసుకున్న వ్య‌క్తి పేరు, ఇతర వ్యక్తిగత వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొంది. మోస‌గాళ్లు ఎవ‌రైనా ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

అందుకే ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాల‌ని పేర్కొంది. కాగా సైబర్ దోస్త్‌ అనేది ప్ర‌భుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా. దీనిని సైబర్ సెక్యూరిటీపై ప్ర‌జ‌ల‌కు అవగాహన  క‌ల్పించేందుకుహోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ‌హిస్తోంది.
 
దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో వ్యాక్సినేషన్ స్లాట్‌ బుక్ చేయడంలో ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన త‌రువాత సంబంధిత వ్య‌క్తికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

దీనిని కొంద‌మంది సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ త‌న సైబర్ దోస్త్‌ ఖాతా నుంచి ఒక హెచ్చ‌రిక చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments