Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానం - 420 రాక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (07:59 IST)
ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న మరో 420 మంది భారత విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్‌లో గంగలో భాగమైన భారత వాయుసేనకు చెదిన రెండు సీ 17 విమానాలు 420 మందితో ఢిల్లీకి చేరాయి. 
 
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 220 మంది భారతీయలతో మరో సీ17 విమానం ఢిల్లీలోని హిండన్ హెయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. 
 
స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా మరో 300 మందితో కూడిన మూడు సీ 17 విమానాలు గురువారం ఉదంయ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని ఆపరేషన్ గంగా అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments