Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ హత్యకు రూ.15 కోట్ల సుపారీ : స్టీఫెన్ రవీంద్ర

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (07:27 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేస్తే కిరాయి ముఠాకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. 
 
కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానిరి రాజీనామా చేసి తెరాసలో చేశారు. తొలి ప్రభుత్వం ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్, రెండోసారి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెరాస ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన హత్యకు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్‌‍తో హత్యకు ప్రణాళిక రచించినట్టు తేలిందన్నారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్ల సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నార. మహబూబ్ నగర్‌కు చెందిన వ్యక్తులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను లక్ష్యంగా చేసుకుని హత్యకు కుట్ర చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments