Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ ఎఫెక్టు... ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (22:12 IST)
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుంది. ఇదివరకే ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఎన్.ఐ.టి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 
 
మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 23వ తేదీ నుంచి నిర్వహిస్తారు. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు రోజులు ఆలస్యంగా ఈ పరీక్షలు జరుగుతాయి. 
 
నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫలితాల్లో మార్పులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments