Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భర్తను వదులుకోలేదు.. రెండో భర్తతో సంసారం.. చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 13 జులై 2019 (13:39 IST)
మాజీ భర్తతో లైంగిక సంబంధాన్ని కొనసాగించిన భార్యను భర్త హత్య చేసిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ముందుగానే వివాహమైందనే విషయాన్ని దాచిపెట్టి.. మాజీ భర్తతో లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తూ.. రెండో భర్తతోనూ కాపురం చేసిన మహిళకు తగిన శాస్తి జరిగింది. కట్టుకున్న భార్య తనకు పెళ్లైందనే విషయాన్ని దాచిపెట్టిన విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యాడు. అంతే భార్యను హత్య చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్, లూధియానా ప్రాంతానికి చెందిన గురుచరణ్‌కు.. సురీంద్రకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే ఇటీవల రెండు నెలల పాటు భార్య ప్రవర్తనలో తేడాను గమనించాడు భర్త. ఆపై భార్య గురించి కూపీ లాగాడు. ఆ సమయంలో తన భార్యకు ముందే పెళ్లైందని తెలుసుకుని షాకయ్యాడు. అంతేగాకుండా ఆమెకు ఇద్దరు పిల్లలు వున్నారని కూడా తెలిసింది. 
 
దీని గురించి ఆమెను ప్రశ్నిస్తే.. నిజం ఒప్పుకుంది. కానీ మాజీ భర్తకు దూరమయ్యానని చెప్పింది. కానీ ఆమె మాటల్లో నిజం లేదని.. భర్తతో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తుందని తెలుసుకుని షాకయ్యాడు. అంతేగాకుండా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 
 
తనను మోసం చేసిందనే ప్రతీకారంతో విడాకుల కోసం వెళ్లిన పోలీస్ స్టేషన్‌కు బయటే ఆమెపై దాడి చేసి హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురును అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం