Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్లో రొమాన్స్‌గా పిలిచిన ఆంటీ, పరుగెత్తుకుని వెళ్ళిన యువకుడి అంతం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:41 IST)
మనకు ఇష్టమైంది దొరుకుతుందనుకుంటే ఎవరైనా ఊరుకుంటారా.. ఎగిరి గంతేసి దాని దగ్గరకు వెళ్ళిపోతారు. రొమాన్స్ అంటే ఇష్టం లేని మగాడు సాధారణంగా ఉండడు. దీన్నే పావుగా వాడుకున్న ప్రత్యర్థులు ఒక యువకుడిని అతి దారుణంగా చంపేశారు. ఏకంగా తలను ఆలయం ముందు ఉంచి పారిపోయారు.
 
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తంజావూరులోని పాళ్యెంలో నివాసముండే మణి రౌడీషీటర్. 19 యేళ్లకే ఇతను చేయని అరాచకమంటూ లేదు. స్థల వివాదాలు, గొడవలు, వివాహేతర సంబంధాలు ఇలా ఒకటేమిటి.. రౌడీషీటర్‌గా మారాడు మణి. ప్రత్యర్థులకు తలనొప్పై కూర్చున్నాడు.
 
మణిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. కామకోర్కెలు ఎక్కువ ఉన్న మణిని అలాగే మట్టుబెట్టాలని భావించారు ప్రత్యర్థులు. ఫుల్లుగా మద్యం సేవించి భోజనం కోసం బయటకు వచ్చిన మణిపై దాడి చేసి అతి దారుణంగా చంపేశారు. తల, మొండెంను వేరుచేశారు. 
 
తలను తీసుకెళ్ళి తంజావూరులోని ప్రముఖ ఆలయం ముందుంచారు. అయితే మణి ఫోన్ రికార్డ్‌ను పరిశీలించగా అందులో ఒక వాయిస్ రికార్డ్‌ను పోలీసులును గుర్తించారు. రా మణి.. మనం కలుద్దామంటూ రొమాన్స్‌గా మాట్లాడుతున్న మహిళ గొంతు విన్న పోలీసులు ఆ ముఠా ఎవరో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments