Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:19 IST)
ఇప్పటికే మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడుతాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, సౌత్ యూపీ, చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, కచ్, ఈస్ట్ రాజస్థాన్ వెస్ట్ రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లో 2వ తేదీ నుంచి ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
పైగా, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్‌లోని పశ్చిమ భాగం, మహారాష్ట్రలోని విదర్భ మినహా దేశంలోని మరెక్కడా వడగాలులు ఉండకవచ్చని భారత వాతావరణ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments