Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:19 IST)
ఇప్పటికే మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడుతాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, సౌత్ యూపీ, చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, కచ్, ఈస్ట్ రాజస్థాన్ వెస్ట్ రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లో 2వ తేదీ నుంచి ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
పైగా, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్‌లోని పశ్చిమ భాగం, మహారాష్ట్రలోని విదర్భ మినహా దేశంలోని మరెక్కడా వడగాలులు ఉండకవచ్చని భారత వాతావరణ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments