Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తి బామ్మ వద్దకు వెళ్తే..రెండు రూపాయలకే ఇడ్లీ.. తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (09:49 IST)
తమిళనాడులో ఓ బామ్మ తక్కువ ధరకే ఇడ్లీలు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా గుత్తికి చెందిన ఓ వృద్ధురాలు తక్కువ ధరకే ఇడ్లీలు, దోశలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. తానే పేదరికంలో మగ్గుతున్నా.. సొంత లాభం కొంత వదులుకుంటూ జీవన యాత్రను కొనసాగిస్తోంది. 
 
స్థానిక బండగేరికి చెందిన వెంకటలక్ష్మి 28 ఏళ్ల నుంచి దోసెలు, ఇడ్లీలు అమ్ముతోంది. రూ.10కి మూడు దోశలు, అదే రూ.10కి ఐదు ఇడ్లీలు ఇస్తోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె చిన్నకొట్టుతో జీవనం సాగిస్తోంది. 
 
రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుతున్నా ఆమె మాత్రం తక్కువ దరకే ఇడ్లీలు, దోశలను విక్రయిస్తోంది. అతితక్కువ ధరకే ఇడ్లీలు, దోశలను అమ్ముతుండటంతో రోజూ తెల్లవారగానే అవ్వ వద్దకు అల్పాహారం కోసం వెళుతుంటారు. తక్కువ ఖర్చుతోనే ఆకలి తీర్చుకుంటున్నారు. 
 
రూ.10కే టిఫిన్‌ పెడుతున్న వెంకటలక్ష్మి అవ్వను ఎప్పటికీ మరువలేమని పిల్లలు, పెద్దలు అంటున్నారు. ఆమె పేదరికంలో వుందని ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments