జియో సంచలన ప్లాన్.. Jio Rs 395తో 84 రోజుల వ్యాలిడిటీ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (09:35 IST)
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సంచలన ప్లాన్ తీసుకువచ్చింది జియో. Jio Rs 395 Plan ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. 
 
అలాగే 6జీబీ డేటా లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 64kbpsకు పడిపోతుంది. ఇంకా 1000 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. డేటా తక్కువ వినియోగించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. జియో రూ.100లోపు ధరతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments