ఎన్నికలు పూర్తికాగానే జగన్ జైలుకు : చంద్రబాబు జోస్యం

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:09 IST)
ఎన్నికలు తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌లను సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ఆవరణలో జరిగిన అనుమానాస్పద కార్యకలాపాలపై బాబు స్పందించారు. 
 
వైఎస్ జగన్ పరిపాలన పేరుతో ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అందర్నీ చంపేస్తారా? అందరినీ అరెస్టు చేసి దాడులు చేస్తారా? అని ఆయన నిలదీశారు. 
 
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అది సాధ్యంకాదన్నారు. పైగా, ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ను జైలులో పెట్టడంతోపాటు ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments