Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు పూర్తికాగానే జగన్ జైలుకు : చంద్రబాబు జోస్యం

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:09 IST)
ఎన్నికలు తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌లను సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ఆవరణలో జరిగిన అనుమానాస్పద కార్యకలాపాలపై బాబు స్పందించారు. 
 
వైఎస్ జగన్ పరిపాలన పేరుతో ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అందర్నీ చంపేస్తారా? అందరినీ అరెస్టు చేసి దాడులు చేస్తారా? అని ఆయన నిలదీశారు. 
 
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అది సాధ్యంకాదన్నారు. పైగా, ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ను జైలులో పెట్టడంతోపాటు ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments