Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రూపాయల కాయిన్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది..

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:15 IST)
Five rupees coin
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పట్టించుకోకపోతే అంతే సంగతులు. తాజాగా మైసూరులో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకి వెళ్తే మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) ఇంట్లో ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. 
 
చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖుషీ మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్లముందు ఆడుకుంటూ ఉన్న బిడ్డ.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments