Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా సంస్థలకు సెలవు - పరీక్షలు వాయిదా

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:58 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదావేశారు. అలాగే, విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. 
 
మరోవైపు, శ్రీరాం సాంగర్ ప్రాజెక్టుకు చెందిన 30 గెట్లను ఎత్తివేసి 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments