Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని బాధితురాలు వెళితే...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:24 IST)
సికందర్ పూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో తనపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. 
 
తన ఫిర్యాదులో, రెండు నెలల క్రితం నిందితులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అయితే అంతకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తనను తిప్పి పంపేసారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
ఆమె పోలీసు సూపరింటెండెంట్‌ని సంప్రదించినప్పుడు మాత్రమే ఇది నమోదు చేయబడిందని ఆమె చెప్పింది. ఎఫ్ఐఆర్‌లో దీపక్ సాహ్ని, రితేష్, దినేశ్, ధీరాజ్, దుర్గేష్, శివ దయాళ్ పేర్లు వుండగా వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నాయి.
 
నిందితులపై ఐపిసి మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సికిందార్‌పూర్, ఎస్‌హెచ్‌ఓ, రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం