Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని బాధితురాలు వెళితే...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:24 IST)
సికందర్ పూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో తనపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. 
 
తన ఫిర్యాదులో, రెండు నెలల క్రితం నిందితులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అయితే అంతకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తనను తిప్పి పంపేసారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
ఆమె పోలీసు సూపరింటెండెంట్‌ని సంప్రదించినప్పుడు మాత్రమే ఇది నమోదు చేయబడిందని ఆమె చెప్పింది. ఎఫ్ఐఆర్‌లో దీపక్ సాహ్ని, రితేష్, దినేశ్, ధీరాజ్, దుర్గేష్, శివ దయాళ్ పేర్లు వుండగా వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నాయి.
 
నిందితులపై ఐపిసి మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సికిందార్‌పూర్, ఎస్‌హెచ్‌ఓ, రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం