Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో G20 శిఖరాగ్ర సమావేశం.. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు..

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:18 IST)
G20
వారణాసిలో మూడు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం ఆరు సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి. వారణాసి ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కెనడా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, ఈయూ నుండి 80 మంది G20 ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
 
ఏప్రిల్ 17 నుండి మూడు రోజుల పాటు వారణాసిలో జరగనున్న G20 ఈవెంట్‌లను నగర అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 17-19 తేదీలలో, ప్రపంచంలోని 20 ప్రధాన దేశాల అధికారులు, ఇతర భాగస్వామ్య దేశాల నుండి ప్రతినిధులు వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సమావేశమవుతారని అధికారిక ప్రకటన పేర్కొంది. హోటల్ తాజ్‌లో ఈ హోటల్ జరుగుతోంది.
 
వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (MACS) 2023, సస్టైనబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్ ఫర్ హెల్తీ పీపుల్ అండ్ ప్లానెట్, సమ్మిట్ మొదటి రోజున ప్రారంభమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments