Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన గంటకే పెళ్లి కొడుకును చంపేసిన ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (18:25 IST)
స్నేహితులు అంటే ప్రాణాలను సైతం ఇస్తారు. కానీ ఈ స్నేహితులు కొత్తగా పెళ్లి చేసుకున్న తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేసారు. పెళ్లయిన గంటకే వరుడు హత్యకు గురవడంతో ఇంటిల్లపాదీ శోకంలో మునిగిపోయారు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ లోని పాలీముకీంపూర్ ప్రాంతానికి చెందిన బబ్లూ అనే యువకుడికి సోమవారం వివాహం జరిగింది. తన పెళ్లికి స్నేహితులందరనీ పిలిచి మటన్ బిర్యానీతో పాటు పూటుగా మద్యం పోయించాడు. కానీ వారిలో కొంతమంది తమకు మద్యం చాల్లేదనీ, ఇంకా కావాలంటూ మొండికేసారు.
 
అప్పటికే తూలుతూ మత్తులో జోగుతున్న స్నేహితులను చూసి... ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరనీ, తర్వాత పార్టీ ఇస్తానని చెప్పాడు వరుడు. ఆ మాటలకు ఓ ఫ్రెండ్ తీవ్ర ఆగ్రహం చెంది తన వద్ద వున్న కత్తితో పొడిచేశాడు. ఆ తర్వాత అంతా అక్కడి నుంచి పరారయ్యారు. వరుడు రక్తపు మడుగులో పడి వుండటాన్ని గమనించిన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments