Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామునికి చలి చలి.. దుప్పట్లు కప్పేశారు.. హీటర్లు కూడా..?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (16:34 IST)
ఉత్తరప్రదేశ్‌లో చలితీవ్రత పెరిగింది. దీంతో అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహంతో పాటు ఇతర దేవుళ్లకు చలిపెట్టకుండా కప్పేందుకు దుప్పట్లు, గది ఉష్ణోగ్రతలు పెరిగేలా హీటర్స్ ఏర్పాటు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇది రెండోసారి. 
 
గతేడాది స్థానిక హందూ మత పెద్దలు కొంత మంది విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులతో కలిసి అయోధ్య కమిషనర్‌కు అభ్యర్థన చేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేశారు. 
 
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆలయంలో దేవుళ్లు చలిలో బాధపడకుండా చూసుకునేందుకు. హీటర్లను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ తెలిపారు. ఇది కాకుండా, వెచ్చని దుప్పట్లు కప్పామన్నారు. 
 
ఆలయంలో ఫైర్‌ప్లేస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నామని.. అయితే ఈ తాత్కాలిక ఆలయం చెక్క, గాజుతో తయారు చేశారని తెలిపారు. అది సురక్షితం కాదని విరమించుకున్నామన్నారు. చలి తగ్గేవరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పారు సత్యేంద్రదాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments