Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడిని కర్రలతో కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (11:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మనవడిని కొందరు దుండగులు కర్రలతో కొట్టి చంపేశారు. మృతుని వయసు 35 యేళ్లు. పేరు హిమన్షు సింగ్. శనివారం రాత్రి పంచయతీకి వెళ్లారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆయనతో గొడవకు దిగారు. ఆ తర్వాత వారంతా కలిసి కర్రలతో ఆయనను చావబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 35 యేళ్ల హిమాన్షు సింగ్‌ను పాత కక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన ఎడెనిమిది మంది కలిసి కర్రలతో కొట్టి చంపేశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుుకని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కాగా, హిమాన్షు తాత దివంగత కేదార్ సింగ్ గత 1980లో ఘోసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments