Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు

Food
Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (10:46 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజనింగ్ కేసు వెలుగు చూసింది. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వడ్డించిన ఆహారాన్ని ఆరగించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే జరిగింది. జిల్లాలోనే కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన జరిగింది. 
 
ఆహారం ఆరగించిన విద్యార్థుల్లో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఏడెనిమిది మంది అస్వస్థతకు లోనైనట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవల కాసరగోడ్ జిల్లా పెరంబాలకు చెంది అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్‌ నుంచి బిర్యానీ తెప్పించుకుని ఆరగించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు మరికొందరు ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments