Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై జీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:09 IST)
చెన్నై నగర నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఆస్పత్రిలోని కాలేయ చికిత్సా విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్‌లోని గ్రౌండ్ ఫ్లోరులో ఈ ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్‌లోని ఓ గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సభవించలేదు. కానీ వార్డులోని పరికరాలన్నీ పూర్తికా గాలిపోయాయి.
 
కాగా, ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments