ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంతో సహా 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (12:15 IST)
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంతో సహా ఏకంగా 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అబ్కారీ విధానాన్ని వెనక్కి తీసుకుంది. దీని వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
 
ఇందులో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో సహా మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులపై అభియోగాలు నమోదు చేసింది. పైగా, మనీశ్ సిసోడియాను న్యూయార్క్ టైమ్స్ ప్రశంసిచిన రోజునే ఆయన నివాసంతో పాటు 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేయడం గమనార్హం. 
 
అంతకుముందు అబ్కారీ విధానంలో అవకతవకలు జరిగినట్టు నివేదిక రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. "మేక్ ఇన్ ఇండియా" పేరిట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యాప్త ప్రచార కార్యక్రమం ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం