నాపై దాడి జరుగుతోంది.. నేను ఎంజాయ్ చేస్తున్నాను : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 4 జులై 2019 (13:18 IST)
తనపై దాడి జరుగుతోందని అయితే, తాను మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో జర్నలిస్టు గౌరీ శంకర్ హత్య కేసులో రాహుల్ ఆర్ఎస్ఎస్ - బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టందావా కేసును నమోదు చేసింది. 
 
ఈ కేసు విచారణ కోసం ఆయన గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తర్వాత 15 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందన్నారు. 
 
అితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముఖఅయంగా, తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమన్నారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని, గత ఐదేళ్ళలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై పది రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments