Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామాన్ని తాకని కరోనా వైరస్.. గిరిజనులకు భయపడి..?

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:24 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ.. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని ఇడమలక్కుడి పంచాయతీలో ఒక్కరూ వైరస్ బారిన పడలేదు.
 
కరోనా నిబంధనలు పక్కగా పాటించడం వల్లే.. 2వేల మంది ఉండే ఈ గిరిజన ప్రాంతాన్ని కొవిడ్ తాకలేకపోయిందట. ఇక్కడకు బయటివాళ్లకు అనుమతి ఉండదు. 
 
తమ ప్రాంతానికి ఎవరు రావాలన్నా రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి పొందాల్సిందే అని గ్రామస్థులు అంటున్నారు. ఇక ప్రజలు ఇంట్లోకి కావల్సిన వస్తువులను రాసిస్తే.. అందరి తరఫున ఒకరే వెళ్లి వాటిని తీసుకొస్తారు. 
 
ఆ వ్యక్తి 2వారాలు క్వారంటైన్‌లో ఉంటారు.. ఈ విధమైన కఠిన నిబంధనలు పాటించడం వల్లే ఈ గిరిజనులు ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని సబ్‌ కలెక్టర్‌ ప్రేమ్‌ క్రిష్ణణ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments