Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో దుర్యోదనుడు, దుశ్శాసనుడు: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (08:41 IST)
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిరువరూ బీజేపీలోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అత్యంత ప్రమాదకరమైన తుక్డే తుక్డే గ్యాంగులు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారి పేరు ఒకరు దుర్యోదనుడు, మరొకరు దుశ్శాసనుడు. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి’’ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఈ చట్టం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా  విమర్శలు చేశారనేది స్పష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments