మాయావతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:49 IST)
యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత కుమారి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు. ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ యూపీలో అత్యధిక సీట్లలో పోటీ చేస్తోంది.


ఆమె ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికీ షాక్‌ను ఇచ్చింది. అభిమానులు బాధపడనక్కర్లేదని మాయావతి వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి అధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే తన తాజా సర్వేలో వెల్లడించింది. యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ 40 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది.
 
గత సర్వేతో పోల్చితే ప్రధాని అభ్యర్థిగా మోదీ మోదీ పాప్యులారిటి మరింత పెరిగిందని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో మోదీ ప్రధాని కావాలని 51 శాతం మంది ప్రజలు కోరుకోగా... తాజాగా ఆయన ప్రధాని కావాలని 55 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments