Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దు.. కేంద్రమంత్రి విజ్ఞప్తి​

Webdunia
శనివారం, 16 మే 2020 (16:00 IST)
పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దని, పబ్లిక్​ ప్లేసుల్లో ఉమ్మివేయడంపై బ్యాన్​ పెట్టాలని రాష్ట్రాలు, యూనియన్ టెరిటీరలను సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​ హర్షవర్థన్​ కోరారు.

కరోనా ఇన్ఫెక్షన్​ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్​, జార్ఖండ్​ సర్కార్లు వీటిని ఇప్పటికే బ్యాన్​ చేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అన్ని రాష్ట్రాల హెల్త్​మినిస్టర్లకు ఆయన లెటర్లు రాశారు.

పొగాకు వాడేవాళ్లు పబ్లిక్​ స్థలాల్లో ఉమ్మేస్తుంటారని, దీనివల్ల కరోనా వైరస్​లాంటివి వ్యాప్తిచెందడానికి అవకాశామున్నందువల్ల వాటి సేల్స్​ను ఆపేయాలని ఆయన ఆ లెటర్లో కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొగకు వాడకం పెద్ద థ్రెట్​ అని ఈనెల 11న రాసిన లెటర్లో హర్షవర్థన్​ గుర్తుచేశారు. పబ్లిక్​ప్లేసుల్లో పొగరాని పొగాకు ప్రొడక్ట్స్​ వాడొద్దంటూ ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రిసెర్చ్​ ( ఐసీఎంఆర్​) ఇప్పటికే జనానికి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments