Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఆసుపత్రిలో మణిరత్నం... గుండెపోటా? కాదు కాదంటున్న పీఆర్వో

దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణి

Webdunia
గురువారం, 26 జులై 2018 (16:43 IST)
దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణిరత్నం బాగానే వున్నారని ట్వీట్ చేశారు.
 
కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. కాగా ఇంతకుముందు ఓసారి మణిరత్నం గుండె సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లగానే అంతా అదేననుకుని వార్తలు రాశారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి చిత్రం చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments